భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- September 24, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులు 80 వేల లోపు కేసులు రోజువారీ నమోదయ్యేవి. కానీ, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 57,32,519కు చేరింది. ఇందులో 46,74,988 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 9,66,382 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఒక్కరోజులో కరోనాతో 1129 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 91,149కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన