బహ్రెయిన్లో పర్యటిస్తున్న ఇజ్రాయెలీ అధికారిక బృందం
- September 24, 2020
మనామా:ఇజ్రాయెలీ డెలిగేషన్ బృందం, బహ్రెయిన్లో పర్యటిస్తోంది. బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ టూర్లో ఇజ్రాయెల్ అధికారులు, బహ్రెయిన్ అదికారులతో చర్చలు జరుపుతున్నారు. క్యాపిటల్ మనామాలో ఈ సమావేశం జరిగింది. గత వారం అమెరికా సమక్షంలో యూఏఈ - బహ్రెయిన్, ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఇప్పటికే ఇరు దేశాలూ చర్చించుకోవడం జరిగింది. బహ్రెయిన్ కింగ్ రిప్రెజెంటేటివ్ అలాగే సుప్రీం కౌన్సిల్ ఫర్ది ఎన్విరాన్మెంట్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఇజ్రాయెల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మినిస్టర్ జిలా జమ్లీతో ఫోన్లో పలు అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







