రెసిడెన్సీ ఎక్స్పైరీ: సెప్టెంబర్ 1 తర్వాత రోజుకి 2 కువైటీ దినార్స్ జరీమానా
- September 24, 2020
కువైట్ సిటీ:సెప్టెంబర్ 1 తర్వాత రెసిడెన్సీ గడువు తీరినవారికి రోజుకి 2 కువైటీ దినార్స్ చొప్పున జరీమానా విధించడం జరుగుతుందని రెసిడెన్సీ ఎఫైర్స్ వర్గాలు పునరుద్ఘాటించాయి. స్పాన్సర్స్, కుటుంబ పెద్దలు జరీమానా చెల్లించి తమ స్టేటస్ని సరిదిద్దుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించడం జరిగింది. ఆగస్ట్ 31తో గడువు తీరుతున్నవారికి నవంబర్ వరకు గడువు పొడిగిస్తూ గతంలో మినిస్ట్రీ ప్రకటించిన విషయం విదితమే. అయితే సెప్టెంబర్ 1 తర్వాత గడువు తీరేవారికి మాత్రం జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన