తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి తాత్కాలిక ఉత్తర్వులు జారీ
- February 11, 2016
తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత నిర్ణయించినట్లుగా 20 ఎకరాల్లో కాకుండా 45.129 ఎకరాల్లో సచివాలయం నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఆర్డీఏ వేదిక ఆధారంగా 45 ఎకరాల్లో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.47 ఎకరాల్లో ప్రజా సదుపాయాల భవనాలను నిర్మించనున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణంపై టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







