వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం 700 కొత్త వాలంటీర్ల నమోదు
- September 28, 2020
మనామా:మొత్తం 700 వాలంటీర్లు, ఐదు రోజుల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మినిస్రీ& టాఫ్ హెల్త్ పేర్కొంది. ఇప్పటికే నమోదు చేసుకున్న 6,000 వాలంటీర్లకు అదనంగా 1,700 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘ఫర్ హ్యుమినీటీ’ క్యాంపెయిన్లో భాగంగా ఈ కార్యక్రమం కోసం ముందుకొచ్చారు. 18 ఏళ్ళ వయసు పైబడిన వారిని ట్రయల్స్ కోసం ఎంపిక చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సిన్ ట్రయల్ సెంటర్ తెరిచి వుంటుంది.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







