వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం 700 కొత్త వాలంటీర్ల నమోదు
- September 28, 2020
మనామా:మొత్తం 700 వాలంటీర్లు, ఐదు రోజుల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మినిస్రీ& టాఫ్ హెల్త్ పేర్కొంది. ఇప్పటికే నమోదు చేసుకున్న 6,000 వాలంటీర్లకు అదనంగా 1,700 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘ఫర్ హ్యుమినీటీ’ క్యాంపెయిన్లో భాగంగా ఈ కార్యక్రమం కోసం ముందుకొచ్చారు. 18 ఏళ్ళ వయసు పైబడిన వారిని ట్రయల్స్ కోసం ఎంపిక చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సిన్ ట్రయల్ సెంటర్ తెరిచి వుంటుంది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం