ముందస్తుగా పాస్పోర్ట్ రెన్యువల్కి ఎంబసీ విజ్ఞప్తి
- September 28, 2020
కువైట్ సిటీ:కువైట్లో ఇండియన్ ఎంబసీ, ఇండియన్ నేషనల్స్ కొత్త పాస్పోర్టులు పొందేందుకోసం ముందస్తుగా అప్లికేషన్లను సమర్పించాల్సి వుంటుందని పేర్కొంది. ఎలాంటి ఆలస్యం లేకుండా కొత్త పాస్పోర్టుల జారీ కోసం ఎంబసీ సిద్ధంగా వుందనీ, కొన్ని పాస్పోర్టులు పోలీస్ వెరిఫికేషన్ పొందాల్సి వుంటుంది గనుక, ముందస్తుగానే దరఖాస్తులు చేసుకుంటే ఆలస్యానికి అవకాశం వుండదని పేర్కొన్నారు ఎంబసీ అధికారులు తాజా ప్రెస్మీట్లో. గడువు తీరడానికి రెండు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఎంబసీ సూచిస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







