వర్చువల్ జి20 నాయకుల సమావేశం
- September 28, 2020
రియాద్:2020 జి20 నాయకుల సదస్సు వర్చువల్ పద్ధతిలో నవంబర్ 21-22 తేదీల్లో జరుగుతుందని సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో జి20 అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ఓ ప్రకటన కింగ్ సల్మాన్ తరఫున వెలువడింది. గ్లోబల్ ఎకానమీని కాపాడేందుకు 11 ట్రిలియన్ డాలర్లను ఇంజెక్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో ప్రస్తావించారు. జి20, 21 బిలియన్ డాలర్లను కరోనా నేపథ్యంలో వివిధ అవసరాల నిమిత్తం సమకూర్చినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జి20 నాయకుల సదస్సులో అభివృద్ధి సహా అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







