నేడు కువైట్కి చేరుకోనున్న ఎమిర్ పార్తీవ దేహం
- September 30, 2020
కువైట్ సిటీ:షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా పార్తీవ దేహం ఈ రోజు కువైట్కి చేరుకోనుంది. అమెరికా నుంచి కువైట్కి పార్తీవ దేహం రానున్నట్లు అమిరి దివాన్ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో హెల్త్ సేఫ్టీ మెజర్స్ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే షేక్ సబా అల్ అహ్మద్ అంత్యక్రియాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ దివాన్ షేక్ అలీ జర్రా అల్ సబా వెల్లడించారు. అమిర్ పట్ల పౌరులు, నివాసితులు వ్యక్తం చేస్తున్న సంతాపం గొప్పదని అమిరి దివాన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు