కోవిడ్ 19 క్వారంటైన్ తప్పనిసరి
- October 02, 2020
కతార్ కి వచ్చే ప్రయాణీకులందరికీ క్వారంటైన్ తప్పనిసరి అని కతార్ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లో వుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటు చేయబడిన స్టేట్ సుప్రీం కమిటీ, ఎరైవల్స్కి క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిబంధన అమల్లో వుంటుంది. పౌరులు అలాగే వలసదారులు యాంటీ వైరస్ ప్రికాషన్స్ పాటించాల్సి వుంటుంది. ఎక్కువమంది గుమికూడకూడదు. మాస్క్లు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. కాగా, ఖతార్లో ఇప్పటిదాకా 125,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు