కోవిడ్ 19 క్వారంటైన్ తప్పనిసరి
- October 02, 2020
కతార్ కి వచ్చే ప్రయాణీకులందరికీ క్వారంటైన్ తప్పనిసరి అని కతార్ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లో వుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటు చేయబడిన స్టేట్ సుప్రీం కమిటీ, ఎరైవల్స్కి క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిబంధన అమల్లో వుంటుంది. పౌరులు అలాగే వలసదారులు యాంటీ వైరస్ ప్రికాషన్స్ పాటించాల్సి వుంటుంది. ఎక్కువమంది గుమికూడకూడదు. మాస్క్లు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. కాగా, ఖతార్లో ఇప్పటిదాకా 125,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







