కోవిడ్ 19: ఆదివారం స్కూళ్ళకు హాజరు కానున్న టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్
- October 03, 2020బహ్రెయిన్: టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆదివారం స్కూళ్ళకు తిరిగి రావాల్సి వుంటుంది. కొత్త అకడమిక్ ఇయర్ కోసం ఈ ఏర్పాట్లు చేశారు. కాగా, 1 శాతం స్టాఫ్ మెంబర్స్ ఇప్పటిదాకా టెస్టింగ్ కోసం రాలేదనీ, ఈ కారణంగా వారు ఆదివారం తిరిగి వచ్చే అవకాశం లేదని మినిస్ట్రీ చెబుతోంది. ఆల్టర్నేట్ స్కూల్ అటెండెన్స్ విషయమై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ టీచర్లతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబర్ 11 నుంచి పబ్లిక్ స్కూల్స్ కొత్త విద్యా సంవత్సరం కోసం రీ-ఓపెన్ కానున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి బహ్రెయిన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్