సౌదీ:ఫుడ్ పాయిజన్ తో 200 మందికి అస్వస్థత...20 మందికి ఆస్పత్రిలో చికిత్స
- October 05, 2020
సౌదీ అరేబియా లోని అల్ బాహ ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో విషాహారం తిని 200 మంది అస్వస్థతకు గురయ్యారు.అల్ బాహ ప్రాంతంలోని అల్ అకిక్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత కస్టమర్ల ఒంట్లో అస్వస్థతగా ఉండటంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. వాంతులు, తలతిరగటం వంటి లక్షణాలు కనిపించటంతో వాళ్లందర్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే..175 మందిని ప్రాధమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది..మరో 20 మందికి మాత్రం కొనసాగిస్తున్నారు. ఇందులో ఐదుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు