అరబ్ ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ కరెన్సీ నోటు విడుదల చేసిన సౌదీ
- October 07, 2020
సౌదీ: ప్లాస్టిక్ బ్యాంకు నోట్లను అందుబాటులోకి తెచ్చిన తొలి అరబ్ దేశంగా సౌదీ అరేబియా రికార్డులకెక్కింది. సౌదీ అరేబియన్ మానెటరీ ఏజెన్సీ, ఐదు రియాల్స్ పాలిమర్ నోటుని విడుదల చేయడం జరిగింది. కాటన్ ద్వారా తయారు చేసిన పేపర్ నోట్ తరహాలోనే దీన్ని రూపొందించారు. అన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్, సెక్యూరిటీ మార్కులూ పొందుపరిచారు. ప్రస్తుతం అందుబాటులో వున్న 5 రియాల్స్ నోటుతోపాటుగా కొత్త కరెన్సీ నోటు కూడా చెలామణీలో వుంటుంది. హై క్వాలిటీ మెజర్స్ పాటించి నోటును తయారు చేసినట్లు సౌదీ మానెటరీ ఏజెన్సీ వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







