రీజియన్లో 5జి నెట్వర్క్తో ఇబ్బందులు: టిఆర్ఎ
- October 07, 2020
మస్కట్: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), ఒమన్ టెల్ అలాగే ఓరెడూ సంస్థల 5 నెట్వర్క్ ఇప్పటికీ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. నార్త్ మరియు సౌత్ బతినా మరియు ముసాందం గవర్నరేట్స్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరుగు దేశాల్లోనూ 5 నెట్వర్క్ ఇదే తరహా సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఈ సమస్యల్ని అధిగమించడానికి పలు చర్యలు చేపడుతున్నారు. మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామనీ, స్వల్ప అంతరాయాలకు చింతిస్తున్నామని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు