కోవిడ్-19:సౌదీ అరేబియాలో వైరస్ బారిన పడి మరో 24 మంది మృతి
- October 07, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది.బుధవారం కొత్తగా 468 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా మరో 24 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 468 పాజిటివ్ కేసుల్లో 71 మదీనాలో 53 మక్కాలో, యన్బులో 31, రియాద్ లో 25, దమ్మమ్ లో 15 కేసులు ఉన్నాయి. దీంతో కింగ్డమ్ పరిధిలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,23,208 మందికి పెరిగింది. 4,947 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!