ఏపీలో కొత్తగా 5,292 కరోనా పాజిటివ్ కేసులు
- October 08, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 7,39,719కు కరోనా కేసులు చేరాయి.ఈ రోజు కరోనాతో 42 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా వల్ల 6,128 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 48,661 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,84,930 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 63.5 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.
కొత్తగా ప్రకాశం 6, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, నెల్లూరు, విశాఖలో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరంలో కరోనాతో ఒకరు మృతి చెందారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









