సౌదీ:స్పీడ్ కెమెరాలను ధ్వంసం చేసిన నలుగురు వ్యక్తుల అరెస్ట్
- October 08, 2020
రియాద్:పరిమిత వేగానికి మించి వెళ్లే వాహనాలను గుర్తించే స్పీడ్ రాడార్స్ ను ధ్వంసం చేసిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అల్ జౌఫ్ భద్రతా అధికారులు వెల్లడించారు. నిందితులు అంతా 30 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లేనని అధికారులు తెలిపారు.క్రిమినల్ టాంపరింగ్, స్పీడ్ రాడార్స్ విధ్వంసానికి పాల్పడిన వారిని సహెర్ స్పీడ్ కెమెరాల ద్వారా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసి న్యాయ విచారణకు సిఫారసు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..







