సౌదీ:స్పీడ్ కెమెరాలను ధ్వంసం చేసిన నలుగురు వ్యక్తుల అరెస్ట్
- October 08, 2020
రియాద్:పరిమిత వేగానికి మించి వెళ్లే వాహనాలను గుర్తించే స్పీడ్ రాడార్స్ ను ధ్వంసం చేసిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అల్ జౌఫ్ భద్రతా అధికారులు వెల్లడించారు. నిందితులు అంతా 30 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లేనని అధికారులు తెలిపారు.క్రిమినల్ టాంపరింగ్, స్పీడ్ రాడార్స్ విధ్వంసానికి పాల్పడిన వారిని సహెర్ స్పీడ్ కెమెరాల ద్వారా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసి న్యాయ విచారణకు సిఫారసు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









