కోవిడ్ సవాళ్లపై చర్చించేందుకు సమావేశం కానున్న జీసీసీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిక్యూటీవ్స్
- October 08, 2020
మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు జీసీసీ సభ్య దేశాల్లోని విమానాశ్రయ ప్రతినిధులు త్వరలోనే సమావేశం కానున్నారు.ఇందుకు ఒమన్ వేదిక కానుంది. సమావేశ వివరాలను వెల్లడించిన ఒమన్ విమానాశ్రయ అధికారులు...తమ అధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశమని తెలిపారు. ఈ సమావేశంలో జీసీసీ సభ్య దేశాల్లోని పలు విమానాశ్రయాల ఉన్నతాధికారులు హజరవుతారని, కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కుంటున్న సవాళ్లపై చర్చించేందుకు ఇది అత్యున్నత వేదికగా ఉండనుందని వివరించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలపై ఈ సమావేశం నిర్దేశిస్తుందని ఒమన్ ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!