వాహన నెంబర్ ప్లేట్ కనిపించకపోతే 400 దిర్హాముల జరీమానా
- October 09, 2020
అబుధాబి:తమ వాహన నెంబర్ ప్లేటు కనిపించకుండా వాహనదారులు వ్యవహరిస్తే, జరీమానా విధించడం జరుగుతుందని అబుధాబి పోలీస్ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అబుధాబి పోలీస్. ఈ ఉల్లంఘనకు పాల్పడితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఓ కారు వెనకాల సైకిల్ని వుంచారు, నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఓ వాహన యాజమాని.. ఆ ఫొటోనే సోషల్ మీడియాలో అబుధాబి పోలీసు పేర్కొంటూ, మోటరిస్టుల్ని హెచ్చరించారు. ఈ తరహా ఉల్లంఘనలు కనిపిస్తే, ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన