సౌదీ అరేబియాలో కోవిడ్ 19తో మరో 24 మంది మృతి
- October 09, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 407 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా మరో 24 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 407 పాజిటివ్ కేసుల్లో మదీనాలో 54, మక్కాలో 38, యన్బులో 27, రియాద్ లో 23, దమ్మమ్ లో 18 కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 513 మంది కోలుకోవటంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,24,282కి చేరింది. కింగ్డమ్ పరిధిలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,23,208 మందికి పెరిగింది. ఇక 4,996 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









