7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభం
- October 10, 2020
హైదరాబాద్: వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు డా.వంగూరి చిట్టెం రాజు ప్రారంభించారు. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు సాహిత్యాభిమానుల వేదికగా ప్రారంభమయ్యింది.ఈ రెండు రోజుల పాటు 32 గంటలు ఏకధాటిగా సదస్సు జరగనుంది. వీడియో జూమ్ ద్వారా జరిగే ఈ సదస్సును తెలుగు భాషను ప్రేమించే వారు ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా, ఏ సమయంలోనైనా వీక్షించొచ్చు.యూఏఈ నుంచి కూడా డా.కోడి రామారావు,డా.శ్రీరాములు కొప్పిశెట్టి,డా.నారాయణ దేవనపల్లి,ఆదిభట్ల కామేశ్వర శర్మ,కూరెళ్ల కోదండరాం,యామిని రాజశేఖర్ పాల్గొంటున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 200 మంది అతిథులు, వక్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. 15 పుస్తకావిష్కరణలు, వివిధ చర్చావేదికలతో ఆసక్తికరంగా కొనసాగనున్న ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ ఈ క్రింది లింకుల ద్వారా మీ ఇంటి నుంచే వీక్షించొచ్చు.
YouTube Links:
https://bit.ly/3is8lsy Vedika 1 to vedika 11
https://bit.ly/2EUJEHo
Vedika 12 to vedika 15
Facebook Links:
https://bit.ly/3itifu3
https://bit.ly/3nl0z7t
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!