మవసలాట్ బస్ టైమింగ్స్ రీ-షెడ్యూల్
- October 10, 2020
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో బస్ సర్వీసులను రీషెడ్యూల్ చేయనున్నారు. సుప్రీం కమిటీ నైట్ లాక్డౌన్ని ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఈ మార్పు జరగనుంది. ముస్సీ సిటీ బస్ సర్వీసెస్ విషయానికొస్తే, సాయంత్రం 6 గంటల కల్లా బస్సులు డెస్టినేషన్ చేరేలా రీ-షెడ్యూల్ చేస్తున్నారు. కాగా, నేషనల్ ఫెర్రీస్ కూడా డెస్టినేషన్స్ని 6 గంటలకు రీచ్ లయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు నైట్ లాక్డౌన్ని సుప్రీం కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!