ఖతార్లో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు
- October 10, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 124,767కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 178 కరోనా పాజిటివ్ కేసుల్లో 168 కమ్యూనిటీ కేసులు కాగా, 10 మంది విదేశాల నుంచి వచ్చారు. కొత్త కేసుల్ని ఐసోలేషన్లో వుంచి, వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఖతార్లో ఇప్పటిదాకా మొత్తం 127,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 219 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









