ఖతార్లో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు
- October 10, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 124,767కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 178 కరోనా పాజిటివ్ కేసుల్లో 168 కమ్యూనిటీ కేసులు కాగా, 10 మంది విదేశాల నుంచి వచ్చారు. కొత్త కేసుల్ని ఐసోలేషన్లో వుంచి, వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఖతార్లో ఇప్పటిదాకా మొత్తం 127,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 219 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..