కరోనా పేషెంట్స్ని గుర్తించేందుకు శునకాల వినియోగం
- October 13, 2020
మనామా:కరోనా బాధితుల్ని గుర్తించేందుకోసం పోలీస్ డాగ్స్ని వినియోగించనున్నట్లు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నామనీ, మినిస్ట్రీకి చెందిన కె9 యూనిట్కి చెందిన పోలీస్ డాగ్స్ని ఇందుకోసం వినియోగిస్తారు. మెడిక్ కె9 డిటెక్షన్ సెక్షన్, ఈ ప్రత్యేకమైన పద్ధతిలో కరోనా బాధితుల్ని గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. డాగ్స్ ద్వారా కరోనాను గుర్తించే పరీక్షల్లో 92.8 సక్సెస్ రేట్ వుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డాగ్స్కి ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇచ్చారు. డాగ్స్కి ప్రత్యేక శిక్షణతోపాటు, ప్రత్యేక వైద్య సౌకర్యాలూ కల్పిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









