కరోనా పేషెంట్స్ని గుర్తించేందుకు శునకాల వినియోగం
- October 13, 2020
మనామా:కరోనా బాధితుల్ని గుర్తించేందుకోసం పోలీస్ డాగ్స్ని వినియోగించనున్నట్లు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నామనీ, మినిస్ట్రీకి చెందిన కె9 యూనిట్కి చెందిన పోలీస్ డాగ్స్ని ఇందుకోసం వినియోగిస్తారు. మెడిక్ కె9 డిటెక్షన్ సెక్షన్, ఈ ప్రత్యేకమైన పద్ధతిలో కరోనా బాధితుల్ని గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. డాగ్స్ ద్వారా కరోనాను గుర్తించే పరీక్షల్లో 92.8 సక్సెస్ రేట్ వుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డాగ్స్కి ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇచ్చారు. డాగ్స్కి ప్రత్యేక శిక్షణతోపాటు, ప్రత్యేక వైద్య సౌకర్యాలూ కల్పిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







