కోవిడ్ 19: కరోనాతో చిక్కుకుపోయిన కార్పెంటర్స్ రిపాట్రియేషన్
- October 13, 2020
దుబాయ్: 49 మంది ఇండియన్ వర్కర్స్, పలు నెలలుగా కరోనా కారణంగా దుబాయ్లో చిక్కుకుపోగా, వారిని అథారిటీస్ స్వదేశానికి పంపించాయి. పాస్పోర్ట్కి సంబంధించిన సమస్యలు, సెక్యూరిటీ డిపాజిట్స్ వంటి వ్యవహారాల్లో అథారిటీస్ వారికి సాయమందించాయి. బ్యాచుల వారీగా బాధితుల్ని స్వదేశానికి పంపినట్లు ఇండియన్ కాన్సులేట్ ప్రెస్ కాన్సల్ నీరజ్ అగర్వాల్ వెల్లడించారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, బాధితులకు మూడు నెలలపాటు ఆహారం వంటివి అందించడం జరిగింది. కాగా, కొన్ని నెలలుగా వీరికి స్పాన్సరర్స్ జీతాలు ఇవ్వలేదనీ, వారి గురించి ఆరా తీయగా ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు.

తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









