ఒమన్‌లో కొత్తగా 638 కరోనా పాజిటివ్‌ కేసులు

- October 13, 2020 , by Maagulf
ఒమన్‌లో కొత్తగా 638 కరోనా పాజిటివ్‌ కేసులు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం క్తొతగా దేశంలో 638 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. మొత్తంగా ఇప్పటిదాకా దేశంలో 107,213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 93,557 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 1,053 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 74 మందిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామనీ, 545 మంది మొత్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ, వీరిలో 210 మందికి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందుతోందని మినిస్ట్రీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com