ఒమన్లో కొత్తగా 638 కరోనా పాజిటివ్ కేసులు
- October 13, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం క్తొతగా దేశంలో 638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. మొత్తంగా ఇప్పటిదాకా దేశంలో 107,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 93,557 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 1,053 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 74 మందిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామనీ, 545 మంది మొత్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ, వీరిలో 210 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందుతోందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!