సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనం
- October 15, 2020
మనామా:24 ఏళ్ళ వ్యక్తి ఒకరు సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనానికి పాల్పడినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. నిందితుడు, ఓ అపార్ట్మెంట్లో దోపిడీకి పాల్పడ్డాడు. ఓ ల్యాప్ టాప్ అలాగే మరికొన్ని విలువైన వస్తువుల్ని నిందితుడు దొంగిలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించడం జరిగింది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!