వరదలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష..
- October 15, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం 13 వందల 50 కోట్ల సాయం అందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశానికి హాజరైన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పటం నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!