దుబాయ్ గిఫ్ట్ కంపెనీని మోసం చేసిన ‘సీఈఓ’
- October 15, 2020
దుబాయ్: ఓ ప్రైవేటు జెట్ కంపెనీకి చెందిన సీఈవోనంటూ ఓ వ్యక్తి, దుబాయ్లోని ఓ గిఫ్ట్ కంపెనీని మోసం చేశాడు. రెండు ఐ ఫోన్లను, రెండు పెర్ఫ్యూములను అలాగే ఓ ఫ్లవర్ బొకేని యూఏఈలోని తన అతిథులకు పంపాల్సిందిగా సదరు దుబాయ్ గిఫ్ట్ కంపెనీని కోరాడు నిందితుడు. నిందితుడు, 25,800 దిర్హాముల విలువైన బ్యాక్ ట్రాన్సాక్షన్స్ని ఫేక్ చేశాడు. ఈ విషయాల్ని బుర్ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, సీనియర్ ప్రాసిక్యూటర్ అహ్మద్ అబ్దుల్లా అల్ అత్తార్ వెల్లడించారు. దుబాయ్లోని ఓ ధనిక కుటుంబానికి చెందినవాడిగా నిందితుడు, గిఫ్ట్ కంపెనీని మోసం చేసినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ముగ్గురు అనుమానితుల్ని దుబాయ్ మిస్డెమీనర్ కోర్టు ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!