దుబాయ్ గిఫ్ట్ కంపెనీని మోసం చేసిన ‘సీఈఓ’
- October 15, 2020
దుబాయ్: ఓ ప్రైవేటు జెట్ కంపెనీకి చెందిన సీఈవోనంటూ ఓ వ్యక్తి, దుబాయ్లోని ఓ గిఫ్ట్ కంపెనీని మోసం చేశాడు. రెండు ఐ ఫోన్లను, రెండు పెర్ఫ్యూములను అలాగే ఓ ఫ్లవర్ బొకేని యూఏఈలోని తన అతిథులకు పంపాల్సిందిగా సదరు దుబాయ్ గిఫ్ట్ కంపెనీని కోరాడు నిందితుడు. నిందితుడు, 25,800 దిర్హాముల విలువైన బ్యాక్ ట్రాన్సాక్షన్స్ని ఫేక్ చేశాడు. ఈ విషయాల్ని బుర్ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, సీనియర్ ప్రాసిక్యూటర్ అహ్మద్ అబ్దుల్లా అల్ అత్తార్ వెల్లడించారు. దుబాయ్లోని ఓ ధనిక కుటుంబానికి చెందినవాడిగా నిందితుడు, గిఫ్ట్ కంపెనీని మోసం చేసినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ముగ్గురు అనుమానితుల్ని దుబాయ్ మిస్డెమీనర్ కోర్టు ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?









