ద్వైపాక్షిక అంశాలపై కువైట్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్తో భారత రాయబారి చర్చలు
- October 15, 2020
కువైట్: కువైట్లో భారత రాయబారి శిబి జార్జి, భారత్ మరియు కువైట్ మధ్య ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి కువైట్ స్టేట్ నేషనల్ సెక్యూరిటీ బ్యూరో షేక్ తామెర్ అల్ అలి అల్ సబాతో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల పెంపు దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పరస్పర సహకారంతో రెండు దేశాలూ ముందడుగు వేయాలని ఇరువురూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్, కోవిడ్ 19 పాండమిక్ సిట్యుయేషన్ వంటి అంశాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు