ద్వైపాక్షిక అంశాలపై కువైట్‌ నేషనల్‌ సెక్యూరిటీ చీఫ్‌తో భారత రాయబారి చర్చలు

- October 15, 2020 , by Maagulf
ద్వైపాక్షిక అంశాలపై కువైట్‌ నేషనల్‌ సెక్యూరిటీ చీఫ్‌తో భారత రాయబారి చర్చలు

కువైట్: కువైట్‌లో భారత రాయబారి శిబి జార్జి, భారత్‌ మరియు కువైట్‌ మధ్య ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి కువైట్‌ స్టేట్‌ నేషనల్‌ సెక్యూరిటీ బ్యూరో షేక్‌ తామెర్‌ అల్‌ అలి అల్‌ సబాతో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల పెంపు దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పరస్పర సహకారంతో రెండు దేశాలూ ముందడుగు వేయాలని ఇరువురూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రీజినల్‌ అలాగే ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్స్‌, కోవిడ్‌ 19 పాండమిక్‌ సిట్యుయేషన్‌ వంటి అంశాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com