ద్వైపాక్షిక అంశాలపై కువైట్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్తో భారత రాయబారి చర్చలు
- October 15, 2020
కువైట్: కువైట్లో భారత రాయబారి శిబి జార్జి, భారత్ మరియు కువైట్ మధ్య ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి కువైట్ స్టేట్ నేషనల్ సెక్యూరిటీ బ్యూరో షేక్ తామెర్ అల్ అలి అల్ సబాతో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల పెంపు దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పరస్పర సహకారంతో రెండు దేశాలూ ముందడుగు వేయాలని ఇరువురూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్, కోవిడ్ 19 పాండమిక్ సిట్యుయేషన్ వంటి అంశాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA









