విజయవాడ:కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభం
- October 16, 2020
విజయవాడ:ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు.. సీఎం జగన్ వర్చువల్గా ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 900 పనిదినాల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. 502 కోట్ల రూపాయల వ్యయంతో 2.6 కిలోమీర్ట దుర్గగుడి ఫ్లై ఓవర్ను నిర్మించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు