భారత నగరాలకు గో-ఎయిర్ విమానాల పునరుద్ధరణ
- October 17, 2020
మస్కట్: గో-ఎయిర్, తమ డైరెక్ట్ విమానాల్ని ముంబై, ఢిల్లీ, కొచ్చి మరియు కన్నూర్లకు విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించింది. ఎయిర్ బబుల్ అగ్రిమెంట్లో భాగంగా ఈ పునఃప్రారంభం ప్రక్రియ మొదలైంది. ప్రయాణీకుల్లో ఇశ్వాసాన్ని పెంచే దిశగా ఈ ఎయిర్ బబుల్ ఇనీషియేటివ్ చేపట్టబడిందని గో-ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ముంబై మరియు ఢిల్లీ నుంచి మస్కట్కి గురువారాల్లోనూ, కొచ్చి నుంచి శుక్రవారాలు, శనివారాల్లోనూ, కన్నూర్ నుంచి గురు మరియు శనివారాల్లోనూ విమానాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









