భారత నగరాలకు గో-ఎయిర్ విమానాల పునరుద్ధరణ
- October 17, 2020
మస్కట్: గో-ఎయిర్, తమ డైరెక్ట్ విమానాల్ని ముంబై, ఢిల్లీ, కొచ్చి మరియు కన్నూర్లకు విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించింది. ఎయిర్ బబుల్ అగ్రిమెంట్లో భాగంగా ఈ పునఃప్రారంభం ప్రక్రియ మొదలైంది. ప్రయాణీకుల్లో ఇశ్వాసాన్ని పెంచే దిశగా ఈ ఎయిర్ బబుల్ ఇనీషియేటివ్ చేపట్టబడిందని గో-ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ముంబై మరియు ఢిల్లీ నుంచి మస్కట్కి గురువారాల్లోనూ, కొచ్చి నుంచి శుక్రవారాలు, శనివారాల్లోనూ, కన్నూర్ నుంచి గురు మరియు శనివారాల్లోనూ విమానాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







