ఇండియాలో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి
- October 17, 2020ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారతదేశం లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి లభించింది. 2/3 దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి హైదరాబాద్ డాక్టర్ రెడ్డి ల్యాబ్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. ఎక్కువ డోసులను ఉత్పత్తి చేయడానికి గానూ డాక్టర్ రెడ్డీస్ ని రష్యా సంప్రదించి ఒప్పందం చేసుకుంది.
కాగా మన దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ లు సిద్దమవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఒక ప్రకటనలో చెప్పారు. రష్యాలో వ్యాక్సిన్ ని ఇప్పటికే ప్రజలకు పంపిణీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ వ్యాక్సిన్ సామర్ధ్యంపై మాత్రం ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు