ఓసూరి శశిధర్ కు వీడ్కోలు పలికిన ఇండియన్ సోషల్ క్లబ్

- October 18, 2020 , by Maagulf
ఓసూరి శశిధర్ కు వీడ్కోలు పలికిన ఇండియన్ సోషల్ క్లబ్

ఫుజైరః:ఫుజైరః లో ఇండియన్ సోషల్ క్లబ్ కార్యనిర్వహణ సభ్యులు అందరూ కలిసి ఓసూరి శశిధర్ కి వీడ్కోలు సభ నిర్వహించారు.ఛార్టర్డ్ అకౌంటెంట్ ఓసూరి శశిధర్ ఇంటర్నల్ ఆడిటర్ గా,ఫైనాన్స్ మేనేజరుగా యూఏఈ లోని ఫుజైరః లో గత 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.వీరు తన వృత్తితో పాటు ఫుజైరః  లోని ఇండియన్ సోషల్ క్లబ్ కి కోశాధికారి గాను,ఎన్నికల కమిటీ సభ్యునిగాను,సోషల్ క్లబ్ రాజ్యాంగ సవరణ సభ్యునిగాను,ఇంకా మీరెన్నో సేవలు ఇండియన్ సోషల్ క్లబ్ కి అందించారు.వీరు యూఏఈ దేశం నుంచి భారత దేశంలో  స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.ఇండియన్ సోషల్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంజనీర్ వేద మూర్తి మరియు సోషల్ క్లబ్ కార్యనిర్వహణ అధికారులు కలిసి ఆయనకు జ్ఞాపికను బహూకరించి సత్కరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com