ఓసూరి శశిధర్ కు వీడ్కోలు పలికిన ఇండియన్ సోషల్ క్లబ్
- October 18, 2020
ఫుజైరః:ఫుజైరః లో ఇండియన్ సోషల్ క్లబ్ కార్యనిర్వహణ సభ్యులు అందరూ కలిసి ఓసూరి శశిధర్ కి వీడ్కోలు సభ నిర్వహించారు.ఛార్టర్డ్ అకౌంటెంట్ ఓసూరి శశిధర్ ఇంటర్నల్ ఆడిటర్ గా,ఫైనాన్స్ మేనేజరుగా యూఏఈ లోని ఫుజైరః లో గత 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.వీరు తన వృత్తితో పాటు ఫుజైరః లోని ఇండియన్ సోషల్ క్లబ్ కి కోశాధికారి గాను,ఎన్నికల కమిటీ సభ్యునిగాను,సోషల్ క్లబ్ రాజ్యాంగ సవరణ సభ్యునిగాను,ఇంకా మీరెన్నో సేవలు ఇండియన్ సోషల్ క్లబ్ కి అందించారు.వీరు యూఏఈ దేశం నుంచి భారత దేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.ఇండియన్ సోషల్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంజనీర్ వేద మూర్తి మరియు సోషల్ క్లబ్ కార్యనిర్వహణ అధికారులు కలిసి ఆయనకు జ్ఞాపికను బహూకరించి సత్కరించారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







