ఓసూరి శశిధర్ కు వీడ్కోలు పలికిన ఇండియన్ సోషల్ క్లబ్
- October 18, 2020
ఫుజైరః:ఫుజైరః లో ఇండియన్ సోషల్ క్లబ్ కార్యనిర్వహణ సభ్యులు అందరూ కలిసి ఓసూరి శశిధర్ కి వీడ్కోలు సభ నిర్వహించారు.ఛార్టర్డ్ అకౌంటెంట్ ఓసూరి శశిధర్ ఇంటర్నల్ ఆడిటర్ గా,ఫైనాన్స్ మేనేజరుగా యూఏఈ లోని ఫుజైరః లో గత 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.వీరు తన వృత్తితో పాటు ఫుజైరః లోని ఇండియన్ సోషల్ క్లబ్ కి కోశాధికారి గాను,ఎన్నికల కమిటీ సభ్యునిగాను,సోషల్ క్లబ్ రాజ్యాంగ సవరణ సభ్యునిగాను,ఇంకా మీరెన్నో సేవలు ఇండియన్ సోషల్ క్లబ్ కి అందించారు.వీరు యూఏఈ దేశం నుంచి భారత దేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.ఇండియన్ సోషల్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంజనీర్ వేద మూర్తి మరియు సోషల్ క్లబ్ కార్యనిర్వహణ అధికారులు కలిసి ఆయనకు జ్ఞాపికను బహూకరించి సత్కరించారు.

తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









