ఓసూరి శశిధర్ కు వీడ్కోలు పలికిన ఇండియన్ సోషల్ క్లబ్
- October 18, 2020ఫుజైరః:ఫుజైరః లో ఇండియన్ సోషల్ క్లబ్ కార్యనిర్వహణ సభ్యులు అందరూ కలిసి ఓసూరి శశిధర్ కి వీడ్కోలు సభ నిర్వహించారు.ఛార్టర్డ్ అకౌంటెంట్ ఓసూరి శశిధర్ ఇంటర్నల్ ఆడిటర్ గా,ఫైనాన్స్ మేనేజరుగా యూఏఈ లోని ఫుజైరః లో గత 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.వీరు తన వృత్తితో పాటు ఫుజైరః లోని ఇండియన్ సోషల్ క్లబ్ కి కోశాధికారి గాను,ఎన్నికల కమిటీ సభ్యునిగాను,సోషల్ క్లబ్ రాజ్యాంగ సవరణ సభ్యునిగాను,ఇంకా మీరెన్నో సేవలు ఇండియన్ సోషల్ క్లబ్ కి అందించారు.వీరు యూఏఈ దేశం నుంచి భారత దేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.ఇండియన్ సోషల్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంజనీర్ వేద మూర్తి మరియు సోషల్ క్లబ్ కార్యనిర్వహణ అధికారులు కలిసి ఆయనకు జ్ఞాపికను బహూకరించి సత్కరించారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం