దేశ పౌరులకు మాత్రమే శీతాకాలపు వ్యాక్సిన్..ప్రకటించిన కువైట్
- October 18, 2020
కువైట్ సిటీ:ప్రతి ఏడాది వేసే శీతాకాలపు వ్యాక్సిన్ విషయంలో కువైట్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 2020-2021కి సంబంధించి శీతాకాలపు వ్యాక్సిన్ కేవలం దేశ పౌరులకు మాత్రమే పరిమితం చేసినట్లు ప్రకటించింది. సీజన్ వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు రోగ నిరోధక శక్తి పెంచేలా వ్యాక్సిన్ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాక్టిరియా కారణంగా సక్రమించే వ్యాధులను ఎదుర్కోవటంలోనూ వ్యాక్సిన్ ప్రయోజనకారిగా ఉంటుందని వెల్లడించారు. దేశంలోని ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే తమ అభిలాష అయినా..ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ కేంద్రాలకు దేశ పౌరులను మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్







