300 మందికి పైగా స్మగ్లర్స్, చొరబాటుదారుల పట్టివేత
- October 19, 2020
ఒమన్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న స్మగ్లర్స్, చొరబాటుదారులను కట్టడి చేయడంలో ఎప్పటికప్పుడు కోస్ట్గార్డ్ అథారిటీస్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2020 మూడో క్వార్టర్లో ఇప్పటిదాకా 322 మంది స్మగ్లర్స్ అలాగే చొరబాటుదారుల్ని పట్టుకోవడం జరిగిందని కోస్ట్గార్డ్ పోలీస్ పేర్కొంది. ఒమనీ టెరిటోరియల్ సముద్రంపై అత్యంత అప్రమత్తంగా వున్నట్లు కోస్ట్గార్డ్ పేర్కొంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!