300 మందికి పైగా స్మగ్లర్స్, చొరబాటుదారుల పట్టివేత
- October 19, 2020
ఒమన్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న స్మగ్లర్స్, చొరబాటుదారులను కట్టడి చేయడంలో ఎప్పటికప్పుడు కోస్ట్గార్డ్ అథారిటీస్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2020 మూడో క్వార్టర్లో ఇప్పటిదాకా 322 మంది స్మగ్లర్స్ అలాగే చొరబాటుదారుల్ని పట్టుకోవడం జరిగిందని కోస్ట్గార్డ్ పోలీస్ పేర్కొంది. ఒమనీ టెరిటోరియల్ సముద్రంపై అత్యంత అప్రమత్తంగా వున్నట్లు కోస్ట్గార్డ్ పేర్కొంది.
తాజా వార్తలు
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!
- హోర్ముజ్ జలసంధి పై సౌదీ అరేబియా కీలక ప్రకటన..!!
- అమీర్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు..!!
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం









