ఖతార్లో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు
- October 19, 2020దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 240 కరోనా పాజిఇవ్ కేసులు నమోదు కాగా, 244 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో రికవర్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 126,640కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 240 కేసుల్లో 215 కమ్యూనిటీ కేసులు కాగా, 25 ట్రావెల్ సంబంధిత కేసులు. మొత్తంగా కొత్త కేసులన్నిటినీ ఐసోలేషన్లో వుంచడం జరిగింది. ఇదిలా వుంటే, ఖతార్లో ఇప్పటిదాకా 224 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనాతో. మొత్తం 2,797 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 129,671. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నవారి సంఖ్య 384.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ