రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయుల మృతి
- October 21, 2020
బహ్రెయిన్: కైరో: బహ్రెయిన్లో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయులు మృతి చెందారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బహ్రెయిన్ నార్త్ గవర్నరేట్లోని అల్ హమాలా ప్రాంతంలోని మెయిన్ రోడ్డుపై కొన్ని కార్లు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మొత్తం మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 2018 నాటి గణాంకాల ప్రకారం అధిక వేగం 30.3 శాతం ప్రమాదాలకు కారణం. రెడ్ లైట్స్ ప్రయాణం 34.9 ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ ఉల్లంఘనల్లో మేల్ డ్రైవర్లదే కీలక పాత్ర. 83.7 శాతం వుంది వీరి పాత్ర.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









