షిషా బ్యాన్పై కేఫ్ ఓనర్ల నిరసన
- October 21, 2020కువైట్: కువైట్లో కాఫీ షాప్స్ ఓనర్స్, ఒకే నెలలో రెండోసారి నిరసన వ్యక్తం చేశారు షిషా బ్యాన్ని నిరసిస్తూ. ఆగస్ట్లో కువైట్ ప్రభుత్వం, కేఫ్లను తెరిచేందుకు అనుమతిచ్చిన సంగతి తెల్సిందే. అయితే, షిషాకు మాత్రం అనుమతిన్విలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో షిషాను బ్యాన్ చేశారు. అయితే, షాషాపై బ్యాన్ వల్ల తమ వ్యాపారాలు సజావుగా సాగడంలేదని కేఫ్ల ఓనర్స్ వాపోతున్నారు. 5,000 కుటుంబాలు సుమారు 5,0000 కేఫ్లనునిర్వహిస్తున్నాయని కేఫ్ ఓనర్స్ ప్రతినిది¸ నవాఫ్ అల్ ఫజెహ్ చెప్పారు. కాగా, అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో నిర్వాహకులు వున్నారనీ, అలాంటివారికి అరెస్ట్ వారెంట్లు కూడా వస్తున్నాయని చెప్పారు. షిషాపై బ్యాన్ కొనసాగితే, వ్యాపారాల నిర్వహణ ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. హెల్త్ మినిస్ట్రీ, షిషా బ్యాన్పై సరైన కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెన్యువల్ లైసెన్సులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వున్నామని కేఫ్ ఓనర్స్ వాపోతున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం