షిషా బ్యాన్పై కేఫ్ ఓనర్ల నిరసన
- October 21, 2020
కువైట్: కువైట్లో కాఫీ షాప్స్ ఓనర్స్, ఒకే నెలలో రెండోసారి నిరసన వ్యక్తం చేశారు షిషా బ్యాన్ని నిరసిస్తూ. ఆగస్ట్లో కువైట్ ప్రభుత్వం, కేఫ్లను తెరిచేందుకు అనుమతిచ్చిన సంగతి తెల్సిందే. అయితే, షిషాకు మాత్రం అనుమతిన్విలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో షిషాను బ్యాన్ చేశారు. అయితే, షాషాపై బ్యాన్ వల్ల తమ వ్యాపారాలు సజావుగా సాగడంలేదని కేఫ్ల ఓనర్స్ వాపోతున్నారు. 5,000 కుటుంబాలు సుమారు 5,0000 కేఫ్లనునిర్వహిస్తున్నాయని కేఫ్ ఓనర్స్ ప్రతినిది¸ నవాఫ్ అల్ ఫజెహ్ చెప్పారు. కాగా, అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో నిర్వాహకులు వున్నారనీ, అలాంటివారికి అరెస్ట్ వారెంట్లు కూడా వస్తున్నాయని చెప్పారు. షిషాపై బ్యాన్ కొనసాగితే, వ్యాపారాల నిర్వహణ ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. హెల్త్ మినిస్ట్రీ, షిషా బ్యాన్పై సరైన కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెన్యువల్ లైసెన్సులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వున్నామని కేఫ్ ఓనర్స్ వాపోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









