వేగవంతంగా వలసదారుల్ని స్థానికులతో భర్తీ చేయాలని మినిస్టర్ ఆదేశం
- October 21, 2020
మస్కట్: వలస వర్క్ ఫోర్స్ని ఒమన్ జాతీయులతో భర్తీ చేసే దిశగా ఆయా సంస్థలు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని మినిస్టర్ ఆఫ్ లేబర్ ఆదేశించారు. ఒమన్ ఇన్వెస్టిమెంట్ అథారిటీతో మినిస్ట్రీ ఈ మేరకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రీప్లేస్మెంట్ ప్లాన్స్ గురించిన చర్చ జరిగింది. మినిస్టర్ ఆఫ్ లేబర్ డాక్టర్ మహాద్ బిన్ సైద్ బిన్ అలి బావోయిన్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. వర్క్ ఫోర్స్ని ఒమనీయులతో నింపే క్రమంలో ఒమనీయులకు తగిన శిక్షణ ఇవ్వాల్సి వుంటుందని మినిస్టర్ సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!