కోవిడ్ 19: మస్కట్ లో నవంబర్ 1 నుంచి స్కూల్స్ ప్రారంభం
- October 22, 2020
ఒమన్ లో ఎట్టకేలకు విద్యా సంవత్సరంపై విద్యా శాఖ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. 2020-21 అకాడమిక్ ఇయర్ నవంబర్ కి సంబంధించి నవంబర్ 1 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. దీంతో నవంబర్ 1 ఆదివారం నుంచి దేశంలోని అన్ని స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రతతో కొన్ని నెలల పాటు స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధుల చదువు పట్ల కొంత గందరగోళం వ్యక్తం అయ్యింది. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కో రంగాన్ని ఆంక్షల పరిధి నుంచి మినహాయింపు ఇస్తూ వస్తున్న సుప్రీం కమిటీ...ఎట్టకేలకు విద్యా సంస్థల ప్రారంభానికి కూడా అనుమతి ఇచ్చింది. అయితే..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







