మూడు కిలోల బంగారాన్ని పట్టుకున్న బెంగళూరు కస్టమ్స్
- February 14, 2016
బెంగళూరు ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తోన్న మూడు కిలోల, రెండు వందల గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ వీల్ చెయిర్లో నుంచి లేచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అనుమానంతో పట్టుకుని విచారించారు. ఈమెను హైదరాబాద్కు చెందిన కొండూరు తులసమ్మ అనే స్మగ్లర్గా గుర్తించారు. హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్ ఆట కట్టించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







