మూడు కిలోల బంగారాన్ని పట్టుకున్న బెంగళూరు కస్టమ్స్
- February 14, 2016
బెంగళూరు ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తోన్న మూడు కిలోల, రెండు వందల గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ వీల్ చెయిర్లో నుంచి లేచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అనుమానంతో పట్టుకుని విచారించారు. ఈమెను హైదరాబాద్కు చెందిన కొండూరు తులసమ్మ అనే స్మగ్లర్గా గుర్తించారు. హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్ ఆట కట్టించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







