అక్రమంగా వలస కార్మికుల స్మగ్లింగ్: నలుగురి అరెస్ట్
- October 23, 2020
ఒమన్: అక్రమంగా వలస కార్మికుల్ని ఒమన్లోకి సముద్ర మార్గం ద్వారా స్మగుల్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. రాయల్ ఒమన్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు అక్రమ వలసదారుల స్మగ్లింగ్కి సంబంధించి. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్, నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయగా, వీరిలో ఇద్దరు ఒమనీయులు, ఇద్దరు వలసదారులు వున్నారు. ఫారిన్ నెట్వర్క్స్తో కలిసి ఈ స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







