గ్రేడ్ 12 తప్ప మిగిలిన విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్
- October 26, 2020
మస్కట్: గ్రేడ్ 12 విద్యార్థులు తప్ప, మిగతా విద్యార్థులు రిమోట్ లెర్నింగ్ ద్వారా విద్యను అభ్యసించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది.నవంబర్ 1 నుంచి సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభం కానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నారు. 1 నుంచి 11 & రగేడ్ వరకు విద్యార్థులు రిమోట్ లెర్నింగ్ ద్వారా విద్యనభ్యసిస్తారు. 12 గ్రేడ్ విద్యార్థులు మాత్రం వీక్ బై వీక్ సిస్టం ద్వారా స్కూళ్ళకు హాజరవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







