గ్రేడ్ 12 తప్ప మిగిలిన విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్
- October 26, 2020
మస్కట్: గ్రేడ్ 12 విద్యార్థులు తప్ప, మిగతా విద్యార్థులు రిమోట్ లెర్నింగ్ ద్వారా విద్యను అభ్యసించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది.నవంబర్ 1 నుంచి సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభం కానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నారు. 1 నుంచి 11 & రగేడ్ వరకు విద్యార్థులు రిమోట్ లెర్నింగ్ ద్వారా విద్యనభ్యసిస్తారు. 12 గ్రేడ్ విద్యార్థులు మాత్రం వీక్ బై వీక్ సిస్టం ద్వారా స్కూళ్ళకు హాజరవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన