ఉత్తరాంధ్ర లో మొదటిసారి పర్యటించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
- October 29, 2020
ఏ.పి: ఏ.పి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి ఉత్తరాంధ్ర లో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా లో పర్యటించిన హోంమంత్రి కి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. ముబాగం చేరుకున్న హోంమంత్రి సుచరిత గారిని డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుటుంబసమేతంగా స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ నివాసంలో జిల్లా నేతలతో హోంమంత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, శాసన సభ్యులు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, గొర్లె కిరణ్ కుమార్, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, తూర్పు కాపు, కళింగ కోమటి, కాళింగ ఛైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, పేరాడ తిలక్., కేంద్ర మాజీ మంత్రి డా.కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్, ఏఎస్పీ సోమశేఖర్, డిఎస్పీ ఎం.శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!