భారత్ లో తగ్గిన కొత్త కోవిడ్ కేసులు
- October 30, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి... ఏ రోజు తీసుకున్నా.. 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతూ రాగా.. ప్రస్తుతం అవి తగ్గుతున్నాయి... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో కొత్తగా 48,648 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... 563 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో రికవరీ కేసుల సంఖ్య మరింత పెరిగింది.. 24 గంటల్లో 57,386 మంది రికవరీ అయ్యారు... దీంతో... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,21,090 మంది మృతిచెందారు... కరోనాబారినపడి ఇప్పటి వరకు 73,73,375 మంది రికవరీ అయ్యారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,94,386 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా బులెటిన్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు... గురువారం రోజు దేశవ్యాప్తంగా.. 11,64,648 శాంపిల్స్ పరీక్షించామని.. టెస్టుల సంఖ్య 10,77,28,088కు చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







