పిఎసిఐ మెషీన్లలో పేరుకుపోయిన 200,000 సివిల్ ఐడీ కార్డులు
- October 30, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, 200,000కి పైగా కార్డులు పిఎసిఐ హెడ్ క్వార్టర్స్లోని మెషీన్లలో పేరుకుపోయినట్లు వెల్లడించింది. వీటిని తొలగించేందుకు తగిన మెకానిజంపై స్టడీ చేస్తోంది అథారిటీ. కాగా, మూడు నెలలు గడిచినా ఓనర్స్ తమ సివిల్ ఐడీలు తీసుకెళ్ళడంలేదని అధికారులు పేర్కొన్నారు. తద్వారా పెద్దయెత్తున మెషీన్లో కార్డులు పేరుకుపోయాయనీ, ఆ కారణంగా కొత్త కార్డుల్ని అందులో పెట్టడం కుదరడంలేదని అథారిటీ చెబుతోంది. 2 కువైటీ దినార్స్ అదనపు చెల్లింపుతో కార్డులను హోం డెలివరీ ఇవ్వడం ఓ ప్రత్యామ్నాయ మార్గంగా అథారిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







