పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రిలో 120 మంది ప్రవాసీయులపై వేటు
- November 02, 2020
కువైట్: కువైటీయన్లకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆ దేశం అనుసరిస్తున్న విధానాలు..ప్రవాసీయుల పాలిట శాపంగా మారాయి. కువైటేజేషన్ పాలసీ ప్రభావంతో ఇప్పటికే చాలా మంది ప్రవాసీయులు కువైట్ లో ఉపాధి కొల్పొయి దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రిలో కూడా ప్రవాసీయుల తొలగింపు ప్రక్రియ జోరందుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మినిస్ట్రిలో ఉద్యోగం చేస్తున్న 120 మంది ప్రవాసీయులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ 120 మంది ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమైంది. సదరు మంత్రిత్వ శాఖ ఆమోదంతో వాళ్లందర్ని విధుల నుంచి తొలగించనున్నారు. తొలిగించిన 120 మంది ప్రవాసీయుల స్థానంలో కువైటీయన్లకు అవకాశం కల్పించనున్నారు.
తాజా వార్తలు
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!







