క్యామెల్ రేస్కి హాజరైన దుబాయ్ కింగ్
- November 04, 2020
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్కి హాజరయ్యారు. ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. అల్ మర్మూమ్ క్యామెల్ రేస్ ట్రాక్ వద్ద ఈ ఫెస్టివల్ జరిగింది. దుబాయ్ డిప్యూటీ రూలర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని క్షేమంగా తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈ రేస్ని నిర్వహించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఈ క్యామెల్ ఛాలెంజ్ని వీక్షించారు. 587 క్యామెల్స్ ఐదు కిలోమీటర్ల ఛాలెంజ్లో పాల్గొన్నాయి. కార్లు అలాగే క్యాష్ ప్రైజ్లు విజేతలకు అందించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు